ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…
అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.…
సీఎం జగనన్న సమక్షంలో పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు
హైదరాబాద్:లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్ఎస్ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…
చందర్లపాడు రోడ్డు నుండి… రామన్నపేట రోడ్డు నుండి… ప్రయాణం చేసి చూడండి…. తెలుగుదేశం పాలనలో… డివైడర్లు -సెంట్రల్ లైటింగ్ – పెద్ద రోడ్లు – ఉన్నాయా ???… మా 5 ఏళ్ళ పాలనలో ఏం చూసామో చూడండి … నందిగామలో…. మార్పు…
ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…
కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
పక్కా ప్లాన్.. సీఎం జగన్పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్.. సీఎం జగన్పై దాడి కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సతీష్ రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టింస్తోంది. అసలు సతీష్ వెనుక ఎవరున్నారు…? స్కెచ్ వేసిందెవరు…? అనే…
ఉదయం మహబూబ్నగర్లోని వంశీచందర్రెడ్డి నామినేషన్కు రేవంత్. సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.