ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

BJP leaders who intensified the campaign కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం

Extensive campaign in Mokila village మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల…

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

Top leaders of BJP who increased aggression in Telangana హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు…

కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…

కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మాయ మాటలు చెప్పే పార్టీ బిజెపి కాదు: ఈటెల రాజేందర్

మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో 300 మంది మహిళలతో మహిళా సమేళణం అనే కార్యక్రమాన్ని వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి…

ప్రశాంతి రెడ్డి గెలుపు తథ్యం బిజెపి మండల అధ్యక్షుడు సుబ్బారావు

కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలు మేరకు కోవూరు మండలం కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో 15వ వార్డు నందు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళలకు సూపర్ 6 పథకాలు గురించి…

మోదీ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి: శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు బండమీది వెంకటేశ్

మోదీ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి: శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు బండమీది వెంకటేశ్ శంకర్‌పల్లి: ఏప్రిల్ 29:ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాయని శంకర్‌పల్లి మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేశ్ అన్నారు. సోమవారం మండల పరిధి…

కేంద్రంలో బిజెపి సొంతగా 370 సీట్లు సాధించడం ఖాయం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

టిడిపి. జనసేన. బిజెపి. మహిళా ఆధ్వర్యంలో మహిళా సదస్సు.

విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం నుండి కల్తీ మద్యం…

ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న, పొద్దుటూరు బిజెపి నాయకులు

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు ను కలుస్తూ, కేంద్ర…

You cannot copy content of this page