ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి

Public issues to MLA's attention పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ…

రాజకీయాల కోసం కాకుండా ప్రజా సంక్షేమ కోసం పనిచేసే నాయకుడు మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 – సుభాష్ నగర్ డివిజన్ కృషి కాలనీ నందు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులైన ఈటల, పట్నం సునీత మహేందర్ రెడ్డిలు…

ప్రజా రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుంది పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి :

మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ…

ప్రజా సంక్షేమానికి నిత్యం పాటుపడే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి: డివిజన్ కార్పొరేటర్లు…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో కార్పొరేటర్ విజయ శేఖర్…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి…

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

ప్రజా బలమే అండగా సర్వేపల్లిలో సోమిరెడ్డి విజయయాత్ర షురూ..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో…

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

You cannot copy content of this page