ఆకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పౌరసరఫరాల కమీషనర్‌ డీఎస్‌ చౌహన్‌ పర్యటించారు..

పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను…

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత…

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ కమాన్ నుండి భారీ బైక్ ర్యాలీగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్కాజ్ గిరి నియోజికవర్గం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్…

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు.…

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 100 కోట్లకు దాటిన అక్రమంగా రవాణా

సాక్షిత అమరావతి:ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా…

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య

పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి ప్రగతినగర్‌లో జరిగింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్‌ (21) అలియాస్‌ సిద్ధూ.. గత ఏడాది స్థానికంగా జరిగిన ఓ హత్య…

ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి

ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి.. సీజ్ అయిన నగదు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పొందవచ్చు : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో రూ.50వేల లోపు నగదును…

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు -వల్లభి చెక్ పోస్ట్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ …… సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా సరిహద్దులో పటిష్టమైన చెక్ పోస్ట్ లు…
Whatsapp Image 2023 12 05 At 1.45.13 Pm

తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.

అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం. ఈ మేరకు సీఎం జగనన్న ఆదేశాలు ఇచ్చారు. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, మిచౌంగ్ తుఫాన్‌ నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మైలవరం శాసనసభ్యులు వసంత…

You cannot copy content of this page