మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి

Spread the love

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా ఉదయం శ్రీరామ్ కుంట,కోలన్ నారాయణ రెడ్డి కాలనీ పార్క్ లో ప్రచారం నిర్వహించి, మరియు పరిసర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని ఓటర్లను అభ్యర్ధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,వెంగయ్య చౌదరీ,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి , ఆవుల జగదీష్ యాదవ్,కుమార్ యాదవ్,నాగరాజ్ యాదవ్,తలారి సాయి ముదిరాజ్,శ్రీనివాసరావు,అశోక్,మధుసూదన్ రెడ్డి,సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు,ఇతర ముఖ్యులు తదితరులు సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page