శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న ఎంపీ అభ్యర్థి

మల్దకల్:-ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శేష వస్త్రంతో పట్వారి అరవిందరావు అర్చకులు…

అంగరంగ వైభవంగా భూనీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 & 26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ నందు గల నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ సభ్యలు…

శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుక

*శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు * సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7&26వ డివిజన్…

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధితోపాటు అష్టైశ్వర్యాలు…

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయం

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు.. సాక్షిత : ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని…

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … సాక్షిత ; 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం…

ఘనంగా మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన….

శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 132-జీడిమెట్ల డివిజన్ జయరాం నగర్ లోని మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై చండీ హోమంలో పాల్గొని…

మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్

మడకశిర మెలవాయి గ్రామం చౌడమ్మ దేవాలయం పూజారి శ్రీనివాస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకున్న మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న , మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మెలవాయి గ్రామానికి వెళ్లి శ్రీనివాస్…

రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు (బెహరావారి పాలెం) గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ,గ్రామ నాయకులు,రొంపిచర్ల మండల నాయకులు పాల్గొన్నారు

ప్రసూన్న నగర్ సంక్షేమ సంఘం, శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ కమిటీ నూతన పాలకవర్గం సభ్యుల ఎన్నిక..

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 132-జీడిమెట్ల డివిజన్ ప్రసూన్న నగర్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం సభ్యులు మరియు శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

You cannot copy content of this page