ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!తాజాగా బీహార్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు…
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొం దింది. విశాఖ వేధికగా CSKతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ..…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్…
కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న BRS నేత,మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి,అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బెంగళూరు సిటీలో ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ…
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 260 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం. ఉండ్రాజవరం మండలం కర్రా వారి సావరం గ్రామానికి బోయిన బాలాజీ, రాజమహేంద్రవరంకు చెందిన తుమ్మల రాధాకృష్ణ గిరీష్ కుమార్ అరెస్టు. పరారీలో ఇజ్జాడ పాపి…
కంచికచర్ల పట్టణంలో రూ.1.04 కోట్లతో పూర్తి చేసుకున్న 33 KV విద్యుత్తు లైన్ షిఫ్టింగ్ ను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MP కేశినేని నాని , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..…
పెద్దపెల్లి జిల్లా:రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నిల్వ, సరఫరా పై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం సిపి రెమా సీపీ రాజేశ్వరి పేర్కోన్నారు. సిపి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వాడే ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్…
తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్న సినీ నటుడు,జనసేన నేత నాగేంద్ర బాబు
తెలంగాణలో ఓటు రద్దు చేసుకుని ఇక్కడ కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగేంద్ర బాబు వడ్డేశ్వరం సచివాలయంలో కొత్త ఓటు కొరకు నమోదు చేసుకోగా వారు ఇచ్చిన డోర్ నెంబర్ లో విచారణ చేయగా ఆ డోర్ నెంబర్ గల…
సాక్షిత : సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో ప్రియాంక గాంధీకి శాలువా కప్పి రిసీవ్ చేసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి, బాలసాని, తదితరులు. …
కడప – కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి…