శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో హనుమాన్ మందిరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన ఉత్సవాలు జరుపుకున్నారు. హనుమాన్ మందిరంలో పంతులు చేత పంచాంగం జరిపిన అనంతరం గోమాత పూజ చేశారు.కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు .…

కొండకల్ గ్రామంలో నూతన దేవాలయాల నిర్మాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల మరియు శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి అమ్మవారు మరియు కొండపోచమ్మ అమ్మవార్ల నూతన దేవాలయాలు నిర్మించడానికి శ్రీ మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ…

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య

శంకర్ పల్లీ మండలం కొండకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్య కాశీ నాథ్ గౌడ్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ .. అనంతరం ఈ…

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామం లో పాదయాత్ర చేస్తూ,ప్రజలను పలకరిస్తూ,బి అర్ ఎస్ పార్టీ…

సంకేపల్లీ గ్రామంలో బీజేపీలో వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో సంకెపల్లి మాజీ సర్పంచ్ దేవుని శ్రీనివాస్ రెడ్డి , మాజీ సర్పంచ్ ఉప్పరి భద్రయ్య , contested సర్పంచ్ ఉప్పరి సురేష్, మాజీ ఉపసర్పంచ్ లు, కావలి వెంకటేష్, పత్తి సాయిలు, సత్యనారాయణ రెడ్డి, ఉప్పరి చిన్నరఘు, మరియు…

రొంపిచర్ల మండలం విప్పర్ల శివారు (బెహరావారి పాలెం) గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ,గ్రామ నాయకులు,రొంపిచర్ల మండల నాయకులు పాల్గొన్నారు

కేసముద్రం మండల కేంద్రం తాళ్ళపూసపెళ్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి

కేసముద్రం మండల కేంద్రం తాళ్ళపూసపెళ్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యొక్క స్వయంభు తెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడిని అభివృద్ధి చేసే విధంగా…

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు

లింగాలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సాక్షిత : నాడు -నేడు నిధులు రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో 5 అదనపు…

గండేపల్లి గ్రామంలో NRUM నిధులు రూ.20.80 లక్షల అంచనా వ్యయం

గండేపల్లి గ్రామంలో NRUM నిధులు రూ.20.80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన Y.S.R. విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. గండేపల్లి గ్రామంలో కేడిసిసిబి నిధులు రూ.9.35 లక్షల అంచనా…

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురం గ్రామంలో నీళ్లు లేక ఎండిన పంటకు నిప్పు పెట్టిన రైతులు. మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న పొలాలు ఎండుతున్న వైనం

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

You cannot copy content of this page