కేసముద్రం మండల కేంద్రం తాళ్ళపూసపెళ్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి

Spread the love

కేసముద్రం మండల కేంద్రం తాళ్ళపూసపెళ్లి గ్రామంలో స్వయంభు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ యొక్క స్వయంభు తెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడిని అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు అలాగే దేవుడి దేవస్థానం చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని గ్రామస్తులకు సూచించారు

రానున్న రోజుల్లో ఈ యొక్క గుడిని ఓ మహోన్నతమైన జాతర లాగా తీర్చిదిద్దే విధంగా రూపం కల్పన చేద్దామన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page