కాంగ్రెస్ పార్టీ గెలుపు బిజెపికి చెంపపెట్టు లాంటిది – బత్తుల మల్లేష్ గౌడ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్కి యువసేన రాష్ట్ర…
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్ణాటక కాంగ్రెస్ ఫలితాలసందర్బంగా బాణా సంచాపేలుచుతు స్వీట్లుపంచుతూ సంబరాలు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ కు లభిస్తున్న ఆదరణను చూసి బిజెపికి భయం పట్టుకుంది…బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు.సీఎం కేసీఆర్ కి…
తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని అందజేశాం.* సాక్షితSPS నెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, “గడప గడప మన ప్రభుత్వం” కార్యక్రమంలో ముత్తుకూరు మండలంలోని చివరి గ్రామ సచివాలయమైన కృష్ణపట్నం గ్రామ సచివాలయ పరిధిలో పర్యటించిన…
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి బొమ్మిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్…
నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనటానికి నకిరేకల్ నియోజకవర్గం నుంచినకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తదిత రవీందర్ ఆధ్వర్యంలోభారీ కాన్వాయ్ తో బయలుదేరారు. నల్లగొండలో టిపిసిసి…
.నిరుపేదల కష్టాలు తెలిసిన పార్టీ నిరుపేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్ల వంశీచంద్ రెడ్డి ఆదేశాల నిరుపేద ముస్లిం మైనార్టీల కోసం 500 మందికి నిత్యవసర సరుకుల…
100 మందికి పైగా టిడిపి నాయకులు,కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. Ysrcp కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం,పల్లంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో 100 మందికి పైగా టిడిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్…
హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిన్న మోకాలి చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వైద్యపరీక్షలో ఆయనకు గుండెలో రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో జానారెడ్డికి నిన్న రాత్రి.. వైద్యులు స్టంట్…
ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన రైతు కాటన్ జంగయ్య యొక్క ఖరీదైన పాలిచ్చే ఆవు మూడు రోజుల క్రితం కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జననేత, పేదల…