మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు నిన్న జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి…
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…
మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం లో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చిన వేల్పుల నారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నపినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు , ఈ…
బీజేపీ పార్టీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య మరియు బబ్బర్ చెల్క ఎంపీటీసీ చేకూర్తి సంగీత హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో కోటపల్లి మండల ఎంపీపీ మంత్రి…
శంకర్పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. వైస్ ఎంపీపీ, టంగుటూరి ఎంపిటిసి ఇద్దరు మరణించగా, 11మంది ఎంపిటిసి…
శంకర్పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ…
విజయవంతంగా ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవిని పూర్తిచేసిన సందర్భంగా జిన్నారం మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ) రవీందర్ గౌడ్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు సన్మానం చేయడం జరిగింది..ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సేవలో అహర్నిశలు కష్టపడుతూ గ్రామ ప్రజలను…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఉట్ల గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలందరూ ఈ 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పార్టీలకు…
మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మెన్ బండ్ల లక్ష్మిచంద్రశేఖర్ రెడ్డి ధరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిడివో అబ్దుల్ జబ్బార్, పంచాయతీ సెక్రటరీ, ధర్మారావు, గ్రమపెద్దలు తదితరులు…