బీజేపీ పార్టీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య

Spread the love

బీజేపీ పార్టీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య మరియు బబ్బర్ చెల్క ఎంపీటీసీ చేకూర్తి సంగీత

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో కోటపల్లి మండల ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య , బబ్బర్ చెల్క ఎంపీటీసీ చేకూర్తి సంగీత మరియు పలువురు బిఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారికి “బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మరియు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ” పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ నాయకులు కాశెట్టి నాగేశ్వర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page