సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో…

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలిరాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సాక్షిత : ఉదయం 9 గంటల నుంచేభానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే…

వడదెబ్బ పై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఎస్.వెంకట్రావు.

ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతుండడం, ఎండకు తోడు వడగాలులు సైతం వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలేక్టర్ చాంబర్ లో జిల్లా ఆదనపు కలేక్టర్ లత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో…

తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 🇨🇭 DM & HO డాక్టర్

జోగులాంబ గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామాలలో ఉన్న ప్రజలకు పట్టణ ప్రజలకు రోజురోజుకు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వడదెబ్బకు గురికాకుండా…

ఎన్నికల విధులు, బాధ్యతలు పారదర్శకంగా ఉండాలి.

జిల్లాలో మొదటి రోజు శిక్షణకు 1188 మంది హాజరు. శిక్షణకు హాజరు కానీ సిబ్బంది రెండో రోజు శిక్షణలో తప్పక పాల్గొనాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. సూర్యాపేట జిల్లాలో ఎన్నికల విధులు, బాధ్యతలు పారదర్శకంగా చేపట్టాలని జిల్లా…

చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలి

చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ……. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా స్థానిక…

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి

మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలు సల్లగా ఉండాలి: కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సాక్షిత : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సల్లగా ఉండాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు.జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున…

మహిళలు ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి

మహిళలు ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి

దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఐ నాగరాజు

దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఐ నాగరాజు శంకర్‌పల్లి: దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. DI, పోలీసు సిబ్బందితో కలిసి RTC బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన సదస్సు…

సవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలి

-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల…

You cannot copy content of this page