గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల
సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో రూ. (168 లక్షలు) ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు…
బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు... కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. భారత్ జోడో కంటే ముందు కాంగ్రెస్ జోడో చేయాలని…
రూ.8.50 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 10కు చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి…
సాక్షిత : నానక్రాంగూడలో సోలార్ టాపు తో కూడిన సైక్లింగ్ ట్రాక్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన స్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
సాక్షిత విజయవాడ: విజయవాడ లోని నోవోటల్ హోటల్ లో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థతో ఏపీ ఆఫ్కాఫ్ తో జరిగిన అవగాహనా ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు . ఈసందర్భంగా మంత్రి వ్యాపారస్తులకు…
రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఒక బృహత్తర బాధ్యతను గద్దర్ అన్న నాకు అప్పగించారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టేలా ఒప్పించడానికి ఒక బాధ్యత అప్పగించారు వారి వినతిని చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం…
యాత్రతో రాత మారేనా? ▪️రేపటి నుంచే కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ▪️రాహుల్ గాంధీ పాదయాత్రపై భారీ ఆశలు పెట్టుకున్న పార్టీ న్యూఢిల్లీ:ఎన్నికల్లో వరుస పరాజయాలు..కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు తిరిగి నూతన జవసత్వాలు…
Kutbullapur CPI leaders left with a huge rally for the 3rd State Congress of CPI. సీపీఐ 3 వ రాష్ట్ర మహాసభలకు భారీ ర్యాలీ తో బయలుదేరిన కుత్బుల్లాపూర్ సీపీఐ నాయకులు. నేడు శంషాబాద్ లో…
కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ
చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్, న్యూ శంకర్ నగర్, రాజేందర్ రెడ్డి నగర్, జవహర్ నగర్, శిల్ప ఎనక్లేవ్,అపర్ణ గార్డెనియ, ఫ్రెండ్స్ కాలనీ లోని సాయి కీర్తి రెసిడెన్సీ, సాయి మారుతి ఎనక్లేవ్, లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు…