రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతు ఆగమనానికి సంకేతం. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా, సప్తవర్ణ…
ప్రీతి మృతి కేసు: పోలీసుల కస్టడీలో సైఫ్; 6గంటల పాటు ప్రశ్నలవర్షం!! తెలంగాణ రాష్ట్రంలో కలకలంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసులో అటు ప్రీతి కుటుంబ సభ్యులు, పౌర సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చర్యలకు…
వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ అన్న ఆదేశాల మేరకు… సాక్షిత : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గ్యాస్ పై పెంచిన ధరలపెంపు పై నిరసన కార్యక్రమాన్ని కాశీబుగ్గ చౌరస్తాలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ మరియు…
వరంగల్ తూర్పు లో కాంగ్రెస్ ఖాళీ… ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 41 వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ మైనారిటీ నాయకుడు నసీర్ బిఆర్ఎస్ లో చేరిక.-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నరేందర్. కేసీఆర్ నాయకత్వంలో…
In Warangal district, another person died due to harassment by a senior student వరంగల్ జిల్లాలో సీనియర్ విద్యార్థి వేధింపులతో మరొకరు మృతి సాక్షిత : వరంగల్ జిల్లా నర్సంపేటలో సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక విద్యార్థిని…
Newly established NSR Multi Specialty Hospital in Warangal Arepally వరంగల్ ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన NSR మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్…
The efforts of MPOs are very important in getting a good name for the government ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో ఎంపీఓ ల కృషి ఎంతో ఉంది ఎంపీఓ ల సంఘం డైరీ, క్యాలెండర్ ను…
Errabelli presented a petition to Dayakar to provide honorarium to sub sarpanches ఉప సర్పంచ్లకు గౌరవ వేతనాలు కల్పించాలని పంచాయతీ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ కి వినతి పత్రం అందించారు : ఉప సర్పంచ్ల సంఘం…
The Panchayat Raj department is at the top with Rs 31,426 crore in the budget బడ్జెట్లో 31,426 కోట్ల రూపాయలతో పంచాయతీ రాజ్ శాఖకు అగ్రస్థానం 2,90,396 కోట్ల రూపాయలలో మంత్రి ఎర్రబెల్లి శాఖలకు 44,…
Pade carried…shed tears పాడే మోశారు…కంటతడి పెట్టారు పాలకుర్తి నియోజకవర్గం కొండూరు గుండె రామస్వామి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు కష్టమొచ్చిందని తెలిస్తే పరుగులు తీస్తారు…ప్రమాదం ఉందని తెలిస్తే ప్రత్యక్షమవుతారు…ప్రాణం పోయిందంటే పాడే మోస్తారు…కంటతడి పెడుతారు…ఆయనే పంచాయతీరాజ్ మంత్రి…