ఆంధ్రవిశ్వవిద్యాలయం-తెలుగు విభాగంలో ప్రజాకవి వేమన జయంతి వేడుకలు

Andhra University-Telugu Department Celebrations of Public Poet Vemana Jayanti ఆంధ్రవిశ్వవిద్యాలయం-తెలుగు విభాగంలో ప్రజాకవి వేమన జయంతి వేడుకలు          ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ప్రజాకవి *జయంతి వేడుకలు* ఘనంగా నిర్వహంచబడ్డాయి.తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య జర్రా…

తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు

Thota Chandrasekhar, BRS Party Andhra Pradesh State President తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు: తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను కొట్టి పారేసిన తోట చంద్రశేఖర్ చిల్లర రాజకీయాల కోసమే నిరాధార,…

లోక్‌సభ స్పీకర్, ఉత్తరాఖండ్ సీఎంలకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

Invitation to Visakha Saradapeeth to Speaker of Lok Sabha and CM of Uttarakhand లోక్‌సభ స్పీకర్, ఉత్తరాఖండ్ సీఎంలకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీలో…

తమిళనాడు గవర్నరుకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

Visakha Sarada Peetha invites Tamil Nadu Governor తమిళనాడు గవర్నరుకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం సాక్షిత : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ రవిని కలిసారు. చెన్నైలోని రాజ్ భవన్…

ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రాధ్యాన్యత ఇవ్వండి

Give priority to the restoration of ancient temples ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రాధ్యాన్యత ఇవ్వండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక పురాతన ఆలయాలు శిధిలావస్థకు చేరుకుంటున్నాయని, అటువంటి ఆలయాల జీర్ణోద్ధరణకు దేవాదాయ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని విశాఖ శ్రీ శారదా…

వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ,

TTD Chairman YV Subbareddy laid the foundation stone for YSR Congress Party office. విశాఖపట్నం నగరంలో ఎండాడ వద్ద నిర్మించనున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ,రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,…

దువ్వాడ స్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని

A student stuck between the train and the platform at Duvwada station దువ్వాడ స్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ యువతి నరకయాతన అనుభవించింది. అన్నవరానికి చెందిన శశికళ…

అమరజీవికి ఘన నివాళి

Tribute to the immortal అమరజీవికి ఘన నివాళి సాక్షిత కాకినాడ : అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాల కనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల ప్రగతితో అభివృద్ది పధంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా…

విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా

విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి:మంత్రి ధర్మాన అరసవల్లి: విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్‌ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని..విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం…

విశాఖ రైల్వే జోన్ రాకుంటే రాజీనామా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన..

YCP MP Vijayasai Reddy’s sensational announcement to resign if Visakha railway zone does not come సాక్షిత : విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీ…

You cannot copy content of this page