జగనన్న ఇచ్చిన ప్రతి హామి నెరవేరుస్తున్నాడు – ఎమ్మెల్యే భూమన

సాక్షితతిరుపతి : నాటి పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసిన జగన్ మోహన్ రెడ్డి, తాను అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఎం.ఆర్ పల్లె సర్కిల్లో…

తితిదేకి ఉచితంగా 10 ఈ-బస్సులను అందించిన ఎంఈఐఎల్

తితిదేకి ఉచితంగా 10 ఈ-బస్సులను అందించిన ఎంఈఐఎల్ తిరుమల భక్తుల కోసం 10 ఎలక్ట్రిక్ బస్సులను అందించిన ఎంఈఐఎల్ సుమారు రూ.18 కోట్ల విలువైన బస్సులను ఉచితంగా అందించిన సంస్థ భక్తులకు సురక్షితమైన, కాలుష్యం లేని ప్రయాణాన్ని ఇవ్వనున్న బస్సులు తిరుమల…

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు . తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం మోహిని అలంకారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా…

దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు

దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు వీటిపై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలి టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు.అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో మంత్రిని సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందజేశారు. సాక్షిత : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని…

ఇంటి పన్నుపై వడ్డీ మినహాయింపు : కమిషనర్ అనుపమ అంజలి

ఇంటి పన్నుపై వడ్డీ మినహాయింపు : కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత తిరుపతి : ఇళ్ళు, ఖాళీ స్థలాల పన్నుపై వడ్డీ లేకుండా చెల్లించే సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్…

శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయం

శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయంవిగ్రహ ప్రతిష్ట మరియు కుంభాబిషేక మహోత్సవ ఆహ్వానము మేరకు శుక్రవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళం రోడ్డులోని 11వ క్రాస్, శ్రీరాముల వారి వీధి,…

జగనన్న లేఔట్ లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి.
*కమిషనర్ అనుపమ అంజలి

జగనన్న లేఔట్ లలో సిబ్బంది అందుబాటులో ఉండాలి.*కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : జగనన్న హౌసింగ్ లేఔట్ లలో లబ్ధిదారులకు అన్నిరకాల సమాచారం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు.నగరపాలక…

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు

హుండీ కానుకలు రూ.3.72 కోట్లు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 59,776 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకలు రూ.3.72 కోట్లు వచ్చాయి. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచిఉన్నారు. టోకెన్లు లేని…

మాస్టర్ ప్లాన్ రోడ్లను వేగవంతం చేయాలి : కమిషనర్ అనుపమ అంజలి

మాస్టర్ ప్లాన్ రోడ్లను వేగవంతం చేయాలి : కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : తిరుపతి నగరంలో రూపుదిద్దుకుంట్టున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆధికారులకు ఆదేశాలు జారీ చేసారు.…

You cannot copy content of this page