వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం

వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో వెహికల్ యూనియన్ నాయకులు గణేష్ విగ్రహాన్ని పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని వినాయక విగ్రహానికి…

తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమం

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర ఎనలేనిదని ప్రజా సంక్షేమమే ప్రాతిపధికగా ఎన్నో…

You cannot copy content of this page