గాజులరామారం ప్రాథమిక పాఠశాలను అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే…

రూ.36 లక్షలతో 4 తరగతి గదులు.. మౌలిక వసతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం… 4 classrooms with Rs.36 lakhs..Directors to complete the infrastructure…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం ప్రాథమిక పాఠశాల వద్ద ఎమ్మెల్యే కేపి…

వైస్సార్ వర్ధంతి సందర్బంగా ఘననివాళిలు అర్పించిన కోలన్ హన్మంత్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి ,నిజాంపేట్ రాజీవ్ గృహ కల్ప ,ప్రగతి నగర్ మరియు షాపూర్ నగర్ లో వైస్సార్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడుకి పూలమాల వేసి ఘన నివాళిలు అర్పించించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్…

ఘనంగా డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.

సాక్షిత : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహానికి ఘననివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి. ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ రాజన్న…

సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమం

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం నాయినేని తులసిరావు ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదాన…

అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన…

35 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం

35 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…! సబీహా గౌసుద్దీన్……………………………………………………………………..సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ 35…

50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం

కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు సహకారంతో 50.లక్షల వ్యయంతో బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండ రాజు నగర్ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు భవనం నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి రెడ్డి అసోసియేషన్ సభ్యులతో…

ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదే విధంగా బాచుపల్లి,…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు మరియు…

సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు, ప్రజలు,తదితరులు…

You cannot copy content of this page