35 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం

Spread the love

35 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…!

సబీహా గౌసుద్దీన్
……………………………………………………………………..
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ 35 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ధన్ రాజ్, సంపత్ రెడ్డి, చలపతి, జ్ణానేశ్వర్, ఇస్మాయిల్, సంజీవరెడ్డి, యోగి రాజు, మల్లిఖార్జున్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page