ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు
భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు…! :సాక్షిత : భీమారం మండల కేంద్రం లోని సెంట్రల్ లైటింగ్ ఆవిష్కరించారు, అలాగే brs జెండా…
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి…
మంచిర్యాలజిల్లా :నూతన డీసీపీ కి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సాక్షిత : మంచిర్యాల డీసీపీ గా నూతనంగా నియమింపబడిన సుధీర్ రామ్ నాత్ (IPS) క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన…
ఇంటి ఇంటికి సీఎం కేసీఆర్ పథకాలు.. మంచిర్యాల నియోజకవర్గం,లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి…
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డ్ లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డ్ లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు . సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల…
20 లక్షల DMFT నిధులతో అంగన్వాడీ భవనము ఆధునీకరణ పనుల కోసం భూమి పూజ చేసిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోచేపట్టనున్న తిమ్మాపూర్-1 అంగన్వాడీ భవనము…
సాక్షిత : మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకలు కు ముఖ్యఅతిథిగా హాజరైన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. దండేపల్లి మండలం లోని రెబ్బనపల్లి గ్రామం లో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ వార్షిక దినోత్సవ…
*38,65,000/- bore wells, motors sanctioned by CM Giri Vikas, ITDA funds CM గిరి వికాస్, ITDA నిధులచే మంజూరైన *38,65,000/- రూపాయల బోర్ వెల్స్, మోటార్లు, కరెంటు మొదలగు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంచిర్యాల…
Bhumi Pooja for construction of Gram Panchayat building with 20 lakh funds 20 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజిపూర్ మండలం లో 20…
Under the auspices of Nadipelli Charitable Trust, No Plastic, Environment Kiss మంచిర్యాల నియోజకవర్గం లక్షేట్టిపేట పట్టణంలోని మహాశివరాత్రి ని పురస్కరించుకొని గోదావరి వద్ద పుణ్య స్థానాలకు వచ్చిన భక్తులకు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వద్దు…