తమ సేవలతో సునామీ సృష్టిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

*కమ్యూనిటీ భవన నిర్మాణానికిఒక లక్ష రూపాయల1,00,000/- చెక్కును అందించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డిమండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండా పరిధిలోని దుబ్బ తండా ఎస్టి కమ్యూనిటీ భవన నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తానని ఐక్యత ఫౌండేషన్…

ఆపదలో ఆపద్బాంధవుడు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్

సాక్షిత ప్రతినిధి. హాస్పిటల్ ఖర్చులకోసం15000 వేల రూపాయలు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆర్థిక సహాయం రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల పరిధిలోని వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన ఎం.డి.జాంగిర్ తండ్రి పేరు ఖాజా మైనద్దీన్ ఆక్సిడెంట్ లో కాలు…

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం

సాక్షిత కర్నూలు జిల్లా పత్తికొండ మండల కేంద్రంలోని చందోలి రోడ్డులో ఉన్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో కింద జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులు…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండల ఆర్కపల్లి గ్రామానికి చెందిన పందుల యాదమ్మవైఫ్ ఆఫ్ పందుల రాములు ఆనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఈ విషయాన్ని ఆర్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాచారపు బిక్కు గౌడ్ ద్వారా తెలుసుకున్న.*తల్లకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల…

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం, భూగర్భ జల వనరులు, గృహా నిర్మాణాలు మరియు పశు సంవర్థక శాఖ, అజెండా అంశాలపై జరుగుతున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం…

ఆమంగల్ ప్రభుత్వ హాస్పిటల్ కు మోక్షం ఎప్పుడు

ఆమంగల్ ప్రభుత్వ హాస్పిటల్ కు మోక్షం ఎప్పుడువైయస్సార్ పార్టీ నాయకులు అర్జున్ రెడ్డి. .ఆమనగల్ పట్టణంలోని ఉన్న 30 పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేది ఎప్పుడు???* ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్…

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిమాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారికల్వకుర్తి మండలం జిడిపల్లి గ్రామానికి చెందిన దండు నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.…

తెలుగుదేశం పార్టీ ఉన్ని వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు

కర్నూలు జిల్లా పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఉన్ని వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు 41 ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశం…

నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట టీడీపీ నాయకులు

కర్నూలు కి చెందిన పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న కడప జిల్లా లో విధులు నిర్వహిస్తూ గత వారం లో అనుమానస్పదoగా మృతి చెందడం తో ఈరోజు 19 వ వార్డ్ లో రామచంద్ర మిషన్ ఎదురుగా ఉన్న అతని నివాసనికీ…

పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా కబ్జా

పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా కబ్జా సాక్షిత కర్నూలు జిల్లా పత్తికొండ కర్నూలు జిల్లా పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయికట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల…

You cannot copy content of this page