నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం

Spread the love

సాక్షిత కర్నూలు జిల్లా

పత్తికొండ మండల కేంద్రంలోని చందోలి రోడ్డులో ఉన్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో కింద జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page