రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…

“సర్వేపల్లి నియోజకవర్గంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చి, శాశ్వత పరిష్కారం చూపుతాం”- మంత్రి కాకాణి

సాక్షిత SPS నెల్లూరు జిల్లా:* : సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, చెర్లోపల్లి గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి…

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం

సాక్షిత కర్నూలు జిల్లా పత్తికొండ మండల కేంద్రంలోని చందోలి రోడ్డులో ఉన్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో కింద జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు. ఆయన వెంట సంబంధిత అధికారులు తదితరులు…

జాడేలేని డబల్ బెడ్ రూమ్ ఇళ్లు తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం

Untraceable double bedroom houses are a colossal failure of the Tersa government భద్రాద్రి కొత్తగూడెం జిల్లా // జాడేలేని డబల్ బెడ్ రూమ్ ఇళ్లు తెరాస ప్రభుత్వం ఘోర వైఫల్యం హామీ నిలబెట్టుకోవాలాంటూ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా…

ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్థిక సాయం

Pawan financial assistance to the victims who have lost their homes ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్థిక సాయం సాక్షిత గుంటూరు: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకు గురైన బాధితులకు…

అర్హత కలిగిన ప్రతి పేదవాళ్లుకు ఇళ్లు మంజూరు : ఎం ఎల్ ఏ భుమన

Grant of houses to every eligible poor: MLA Bhumana అర్హత కలిగిన ప్రతి పేదవాళ్లుకు ఇళ్లు మంజూరు : ఎం ఎల్ ఏ భుమన గృహ నిర్మాణాలలో రోజు వారి పురోగతి వుండాలి : జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి…

You cannot copy content of this page