Goli Srinivas Reddy's services should be recognized and the headship should allocate MLA ticket. గోలి శ్రీనివాస్ రెడ్డి సేవలను గుర్తించి అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి. సాక్షిత : పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్. నాగర్…
పేద ప్రజలకు అండగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి. నవంబర్ 7 సాక్షిత ప్రతినిధి. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన నాగిళ్ల పద్మమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ విషయం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి దృష్టికి…
*మునుగోడు గెలుపు కెసిఆర్ ప్రధానమంత్రి కావడానికి మలుపు టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి. నవంబర్ 7,( సాక్షిత ప్రతినిధి):మునుగోడు గెలుపు దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు మలుపు అని టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి…
ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే కుటుంబాని ఘనంగా సన్మానించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం సాక్షిత ప్రతినిధి. అక్టోబర్ 6. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో హజ్ వెళ్లే మన్సూర్. నవాజ్. కుటుంబ సభ్యులకు కల్వకుర్తి…
Sarpanch distributed sports equipment to students of Model School. Bhupathi Reddy మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన సర్పంచ్. భూపతి రెడ్డినవంబర్ 06 సాక్షిత ప్రతినిధి. వెల్డండ మండల కేంద్రంలోఈ రోజు వెల్దండ మోడల్…
Rahul Gandhi Jodo Padayatra ended in AP ఏపీ లో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర కర్నూలు: రాష్ట్రంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) జోడో పాదయాత్ర (Bharath jodo yatra) ముగిసింది. శుక్రవారం ఉదయం కర్ణాటక…
Rahul Gandhi prayers at Sri Raghavendra Swamy Math కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రార్థనలు చేసిన తర్వాత మంత్రాలయంలో శ్రీ సుబుధేంద్ర తీర్థ జీతో కొద్దిసేపు సమావేశమయ్యారు.
కర్నూల్ జిల్లాలో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కర్నూలు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది.ఇవాళ ఆదోని మండలం చాగి గ్రామం నుంచి జోడో…
చిన్నారి ఆరోగ్యానికి జగనన్న భరోసా… MLA శిల్పా రవి రెడ్డి సాక్షిత : నంద్యాల మూలమట్టం సమీపంలో నివాసం ఉంటున్న చిన్నారి పావని కి చికిత్సకయ్యే పూర్తి ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు చేయడం జరుగుతుందని, సీఎం ఆదేశాల…
కర్నూలు(ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం కర్నూలు, అక్టోబర్ 17:నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నాలుగో ఏడాది రెండో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…