ఏపీ లో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర

Spread the love
Rahul Gandhi Jodo Padayatra ended in AP
 ఏపీ లో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర


కర్నూలు: రాష్ట్రంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) జోడో పాదయాత్ర (Bharath jodo yatra) ముగిసింది. శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా తుంగభద్రనది గ్రామంలోకి రాహుల్ (AICC Leader) పాదయాత్ర ప్రవేశించింది.


ఈ సందర్భంగా కర్ణాటక సరిహద్దు మాధవరం బ్రిడ్జి వద్ద ఏఐసీసీ నేతకు కర్ణాటక రాష్ట్రం (Karnataka state) కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.

Related Posts

You cannot copy content of this page