అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..12కు వాయిదా హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలుమంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం,కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్థన్ రెడ్డిలకు సభ సంతాపం…
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సిపి రవీంద్ర హైదరాబాద్: ఈనెల 9న వినాయక నిమజ్జనోత్సవాలను దృష్టిలో పెట్టుకొని నిమజ్జన కేంద్రాలపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు నిమజ్జన కేంద్రాలను…
గణనాధుడికి పూజలు నిర్వహించిన మంత్రి తలసాని వినాయక చవితి సంధర్భంగా దిల్ సుఖ్ నగర్ లోని P&T కాలనీ, నాగోల్, బర్కత్ పురా, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రాంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రతిష్టించిన మండపాలను దర్శించుకొని గణనాధుడి పూజలలో పాల్గొన్న మంత్రి…
అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనుగోడు: కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని…
సాక్షిత హైదరాబాద్: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో…
సాక్షిత : సికింద్రాబాద్ ను చెత్త రహిత ప్రాంతంగా, పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా తీర్చి దిద్దుతున్నామని , అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జీ హెచ్ ఎం సీ…
Distribution of Kalyana Lakmi, Shadi Mubarak Checks in Sarur Nagar Tehsildar Office Premises సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కళ్యాణలక్మి,షాది ముబారాక్ చెక్కులను పంపిణీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . సాక్షిత…
ఇటీవల మరణించిన హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన రమ్యరావ్.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్… అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం… కొంపల్లిలో 473 మందికి కొత్త ఆసరా పింఛన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్పష్టం…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్త ఆసరా పింఛన్ల…
సాక్షిత : ప్రజలు సంతోషంగా ఉండాలి, పండుగలు గొప్పగా జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సంధర్భంగా ఆయన బుధవారం ఖైరతాబాద్…