సాక్షిత : సికింద్రాబాద్ ను చెత్త రహిత ప్రాంతంగా, పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా తీర్చి దిద్దుతున్నామని , అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జీ హెచ్ ఎం సీ సికింద్రాబాద్ సర్కిల్ కి రాంకీ ద్వారా సమకూరిన కొత్త చెత్త తరలింపు డబ్బాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ లాంచనంగా ఆవిష్కరించి, పారిశుధ్య సిబ్బందికి అందించారు. సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నిరంతరం సేవలను అందిస్తున్నారని ప్రశంసించారు. వైద్యాధికారి డాక్టర్ రవీందర్ తో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలోని దాదాపు 17 4 బృందాలకు ఈ కొత్త డబ్బాలను అందించాలని, స్థానిక కార్పొరేటర్ లను సమన్వయము చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Related Posts
Spread the love చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వండి: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ సాక్షిత శంకర్పల్లి : పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి…
Spread the love మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్…
Spread the love శంకర్పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు.…
Spread the love కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీ లో నిర్మాణంలో ఉన్న భవనం రిటర్నింగ్ వాల్(అడ్డ గోడ) కూలి పక్కనే ఉన్న కార్మికులు నివసిస్తున్న రేకుల షెడ్స్ పై పడి 7 మంది మృతి చెందిన…
Spread the love కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల…
Spread the love శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగాపురం 1, 9, 10 వార్డులలో ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో అతిథిగా రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ హాజరై స్థానిక కౌన్సిలర్లతో…
Spread the love రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తని షాబాద్ గ్రామస్తులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ వారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమెను…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సన్నాహక సమావేశం గాజులరామారంలోని సిటీ…
Spread the love ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం కేశంపేట్ మండలంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ★ కేశంపేట్ జరగబోయే…