మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి..ఇవాళ పోచంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లిలో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి…
Whatsapp Image 2023 12 05 At 2.43.46 Pm

బాపట్ల పట్టణ ముంపు ప్రాంత ప్రజలతో ఫోన్లో మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు

మీచౌంగ్ తుఫ్ఫాన్ ప్రభావం వలన నీటమునిగిన బాపట్ల పట్టణంలోని 3 వార్డు లోతట్టు ప్రాంతంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి…
Whatsapp Image 2023 11 27 At 2.30.28 Pm

మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉండే నాయకత్వం కాదు

మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎక్కడో ఢిల్లీలో ఉండే నాయకత్వం కాదు మనతో పాటు మనలో ఒకటైన బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …. సాక్షిత : 131- కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర…
Whatsapp Image 2023 10 30 At 3.57.53 Pm

సమాఖ్య పాలనలో త్రాగునీరు సాగునీరు లేక వలస పోయిన ప్రాంతం జుక్కల్: కేసీఆర్

కామారెడ్డి జిల్లాతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచారాలతో హీటెక్కిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవ్వాళ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో ఏర్పాటుచేసిన ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఓటు ఒక బ్రహ్మాస్త్రం దాన్ని సరైన పద్ధతిలో వాడితేనే మన…

అచ్చంపేట ప్రాంత ప్రజలకు చేరువలో వైద్య సేవలు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు … ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక నిధులను కేటాయించి బడుగు బలహీన వర్గాల ప్రజల వైద్యం కోసం ఎలాంటి ఆందోళన…

నిత్యవసర సరుకులను ములుగు ప్రాంత ప్రజలకు పంపిణీ చేయడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంపు కార్యాలయానికి పంపించడం

సాక్షిత : టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడేందుకు *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * తమ వంతు సహయంగా నిత్యవసర సరుకులను…

మర్యాద పూర్వకంగా కలిసిన బాచుపల్లి ప్రాంత వాసులు.

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన బాచుపల్లి ప్రాంత వాసులు.ఈ సందర్భంగా ఈ ఆదివారం వారి ప్రాంతంలో బోనాలు ఉత్సవాలు సందర్భంగా ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తూ… నిర్వహించు…

కాంగ్రెస్ పార్టీ వస్తే గాని తమ ప్రాంత సమస్యలు తీరవని

సాక్షిత : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని కదం తొక్కి ముందుకు కదిలిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ బండారి లేఔట్ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి…

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అయిన వైల్డ్ లైఫ్ (వన్య ప్రాణుల) అనుమతులకు క్లియరెన్స్‌లను కేంద్రం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. క్లియరెన్స్‌లు పొందటానికి…

రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు తగలపడుతున్న ఫ్లాస్టిక్ పైపుల నిల్వల డంప్ కాలి బూడిద అవుతున్న రాజధాని నిర్మాణ సామగ్రి ప్రమాదానికి గల కారణం తెలియాల్సి…

You cannot copy content of this page