సున్నం చెరువుసఫ్దర్ నగర్ 5 కోట్ల 20 లక్షల

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ సున్నం చెరువు నుండి సఫ్దర్ నగర్ వరకు 5 కోట్ల 20 లక్షలతో నిర్మిస్తున్న పక్కా నాలా పనులను సర్వే నం 18 వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్…

7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు

7 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గత 7 రోజుల్లో రూ. 1,100 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. అక్టోబర్ 2, అక్టోబర్ 5న 2 రోజులు…

జిన్నారం పి హెచ్ సి భవన నిర్మాణానికి కోటి 56 లక్షల రూపాయల నిధుల మంజూరు

56 lakh crores of funds for the construction of Jinnaram PHC building జిన్నారం పి హెచ్ సి భవన నిర్మాణానికి కోటి 56 లక్షల రూపాయల నిధుల మంజూరు ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన జిన్నారం…

అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి

development-of-christian-cemetery-garden-at-allipuram-at-a-cost-of-rs-2-50-crores సాక్షిత : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర…

గడ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు

డ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు అభివృద్ధికి రూ.2.37 కోట్లు, సంక్షేమానికి రూ.11.68 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి సాక్షిత : జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం కోసం గడచిన మూడేళ్ళలో రూ.14,05,54,598లు మంజూరు…

You cannot copy content of this page