ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న... ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లబ్ధి పొందిన 26 మందికి 15 లక్షల 45వేల రూపాయల చెక్కులకు ను నంద్యాల శాసనసభ్యులు శిల్ప…
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని…
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు చెందిన హపురామ్ వెన్ను సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సహకరించాలని మేడ్చల్ జిల్లా తెరాస…
Retired as the Chief Justice of the Supreme Court of India భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసి హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కి…
CI Syedulu was the chief guest for the free medical camp జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ మరియు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిగా సి.ఐ…
Chief Minister K. Chandrasekhar Rao’s speech on the occasion of Telangana National Unity Day యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ…
order of Chief Minister KCR ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు నిర్వహించబోయే కార్యక్రమాలలో భాగంగా రేపు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం…
KCR is the only Chief Minister who supports the poor in all ways… పేదలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్… మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం… జగద్గిరిగుట్టలో 1053 మందికి పింఛన్ల పంపిణీలో…
Corporator Sabiha Ghausuddin was the chief guest at Chakali Ailamma’s birthday function సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ఆటో స్టాండ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చాకలి ఐలమ్మ…
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమలప్రసన్న నగర్ కాలనీ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు…