మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డా॥పి.అనిల్ కుమార్ యాదవ్ , మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్పి రెడ్డి , మద్దాల గిరి…
శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ కాంతర ఫేం రిషబ్ శెట్టి . ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ దర్శన అనంతరం…
Thigulla Padmarao Goud visited him from the northern gate. సాక్షిత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ …
Yadadri Sri Lakshminarasimha Swamivari President Draupadi Murmu యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్…