మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం*మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫిఫిబ్రవరి 16 న మన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ…
శాస్త్రవేత్త శ్రీ గెలీలియో సేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా
శాస్త్రవేత్త శ్రీ గెలీలియోసేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా డోన్…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండలం కేసారం గ్రామంలో BRS పార్టీ యువనాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,…
కొండ బాలకృష్ణ బీఅర్ఏస్ పార్టీకి,పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివి-టి పి ఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ…
మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కిష్టాపూర్ లో మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమాలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి , మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ…
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 67వ వర్థంతి సందర్భంగా గుంటూరులోని పార్టీ కార్యలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు.…
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పని చేసే విధంగా వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.…
విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట 93వ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.పవనన్న ప్రజా…
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివిరాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ…
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం…