జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యస్.పి రాజేంద్ర ప్రసాద్ జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ ని సూర్యాపేట జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఒకటవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుశ ని…

రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించిన యస్.పి

రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించిన యస్.పి సూర్యాపేట జిల్లా (సాక్షిత ప్రతినిధి) జాతీయ రహదారులు ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్లు, సర్కిల్ అధికారులు, డిఎస్పి లతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్ (సాక్షిత ప్రతినిధి) కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోనీ 18వ వార్డు లింగగిరి నందు నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు…

వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట

వంట గ్యాస్ ధర పెంచిన కేంద్రంపై సూర్యాపేట లో మహిళల తిరుగుబావుట. వేలాది గా తరలి వచ్చి మోడీ ప్రభుత్వం పై భగ్గు మన్న మహిళా లోకం కట్టెల పోయి పై వంట చేసి నిరసన తెలిపిన మహిళలు కేంద్ర ప్రభుత్వ…

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతుల మహా ధర్నా…

Farmers’ Maha Dharna in Suryapet District Center భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్&మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతుల మహా ధర్నా… తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులుపైన కేంద్రం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న…

You cannot copy content of this page