అమరావతి. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు వైండింగ్ పనులను త్వరితగినగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.…
దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు.. ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే కూడా చర్చించనున్నట్లు జలశక్తి శాఖ…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర అనుసరించి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ…
హైదరాబాద్:పేద ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. వారంలో తొలివిడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో…
గుంటూరు: వైఎస్సార్ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్హోం రేషన్ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా పంపిణీ చేసే రేషన్ సరుకులను అంతకు ముందు…
నానక్ రామ్ గూడా లోని హెచ్జిసీఎల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు
సాక్షిత : ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలని…
భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష… సాక్షిత : కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
ఈనెల 29 న తొలి ఏకాదశి సదర్భంగా వినుకొండకొండ పై వెచేసియున్న శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొనుటకు వచ్చు భక్తుల సౌకర్యార్థం కొండమీదకు వెళ్ళు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం…
సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ నియోజక వర్గం పేదేముల మండలం ముదిరాజ్ కార్య లయంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి వీరప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో ,మండలం లోని 18 గ్రామాల నుండి ముదిరాజ్ సమీక్ష సమావేశంలో గ్రామ అధ్యక్ష,…