స్త్రీ, శిశుసంక్షేమ శాఖపై సమీక్ష.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అందజేసిన సీఎం జగన్‌

Spread the love

గుంటూరు: వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్‌హోం రేషన్‌ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు..

లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా పంపిణీ చేసే రేషన్‌ సరుకులను అంతకు ముందు పరిశీలించారాయన. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం జగనన్న ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది.

ఇక ఈ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం. స్త్రీ, శిశు సంక్షేమ శాఖపైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉషాశ్రీచరణ్‌, సంబంధిత విభాగపు ఉన్నతాధికారులు హాజరయ్యారు..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page