ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఇతర అంశాలపై సమీక్ష చేయనున్న సీఎం జగన్..
గుంటూరు: వైఎస్సార్ సంపూర్ణ పోషణ(YSR Sampoorna Poshana), టేక్హోం రేషన్ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు.. లబ్ధిదారులకు స్వయంగా ఆయనే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా పంపిణీ చేసే రేషన్ సరుకులను అంతకు ముందు…