కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీమంత్రి తలసాని

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం నాయక్

ఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమైఆలయానికి హీరో విశ్వక్యేన్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి* దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు *స్వాగతం పలికి ప్రత్యేక…

వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా: తేది:02-04-2023సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని సి.పి.ఆర్.కల్యాణ మండపంలో నిర్వహించిన వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్…

కోలన్ గోపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామనవమి

సాక్షిత :మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామనవమి సందర్భంగా నిజాంపేట్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు మరియు 12 వ డివిజన్…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ సర్కిల్ ఆఫీస్ లో సమైఖ్య గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. అలాగే గుర్తింపు కార్డులు…

కేసీఆర్ సార్ ని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్

ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

తంగడపల్లి గ్రామంలో వడ్డెర సంఘం సభ్యులతో

తంగడపల్లి గ్రామంలో వడ్డెర సంఘం సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే… మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వడ్డెర సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో వాటి…

You cannot copy content of this page