కోలన్ గోపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామనవమి

Spread the love

సాక్షిత :మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామనవమి సందర్భంగా నిజాంపేట్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు మరియు 12 వ డివిజన్ సాయినాథ్ నగర్ శ్రీ చంద్రశేఖర స్వామీ ఆలయం నందు శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొన్నారు.ప్రజలందరు సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉండాలని శ్రీ సీతారామ చంద్ర స్వామీ వారిని ప్రార్ధించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నిజాంపేట్ ప్రజలందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకలో నిజాంపేట్ మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ , ఆవుల పావని జగన్ యాదవ్ , రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ , సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ , మహిళా నాయకురాలు సభిత జలంధర్ రెడ్డి , NMC బీఆర్ఎస్ బిసి సెల్ వైస్ ప్రెసిడెంట్ తలారి సాయి ,12 వ డివిజన్ బీఆర్ఎస్ అనుబంధ కమిటి సభ్యులు వెంకటేష్, బట్ట మురళి, ఎల్ఐసి శ్రీనివాస్, రమేష్, చందూ, సురేష్, గోల్కొండ శ్రీనివాస్,భక్తులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page