సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

గోకులాష్టమిని పురష్కరించుకుని నగరంలోని హరేరామ హరేకృష్ణ (ఇస్కాన్) ఆలయంలో అష్ట సఖీ సమేత రాధా కృష్ణులను దర్శించుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ . దర్శనానంతరం కమిషనర్ కి ఆలయ నిర్వాహకులు రేవతి రమణ దాస్, రూపేష్ ప్రభు,…

తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ గా నియమితులైన డాక్టర్ నాగేంద్ర రెడ్డి.

తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ని కలిసి పుష్ప గుచ్ఛం అందిస్తున్న డాక్టర్ నాగేంద్ర రెడ్డి.

కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ కి నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలువుతున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు.

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ కి నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలువుతున్న బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు.

సగం ధరకే ట్రాక్టర్లను అందించిన ఆర్ఏడిఎస్ సంస్థ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… అశ్వారావుపట మండల సగం ధరకే ట్రాక్టర్లను అందించిన ఆర్ఏడిఎస్ సంస్థ మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి…. చైర్మన్ గజ్జల విగ్నేష్ అశ్వారావుపేట సాక్షితన్యూస్ : గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం ఆర్ఏడిఎస్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న రైతులకు…

తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (RP) సంఘం మెప్మా వారు వారికి కనీస వేతనం అమలు

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ పట్టణ తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (RP) సంఘం మెప్మా వారు వారికి కనీస వేతనం అమలు చేయాలనీ, వారి సమస్యలు పరిష్కరించాలని, ఎమ్మెల్యే…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రజిని సాయి చందు కి శుభాకాంక్షలు

శ్రీమతి ప్రేమలత కురువ పల్లయ్యబీఆర్ఎస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు హైదరాబాదులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా వారిని మర్యాదపూర్వం కలిసి శాలువా బొకేతో శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా…

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారిని నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ నందు…

ఖార్డ్ స్వచ్చంద సంస్థ అభినందనీయం…!

ఖార్డ్ స్వచ్చంద సంస్థ అభినందనీయం…! సబీహా గౌసుద్దీన్ సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఖార్డ్ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు సుమన్ , కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ సెంటర్ ను ప్రారంభించారు…. సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపెట్ లో ఖార్డ్ సంస్థ వారి అధ్వర్యంలో…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ కార్యాలయం…సికింద్రాబాద్రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో…

You cannot copy content of this page