ఖార్డ్ స్వచ్చంద సంస్థ అభినందనీయం…!

Spread the love

ఖార్డ్ స్వచ్చంద సంస్థ అభినందనీయం…!

సబీహా గౌసుద్దీన్

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఖార్డ్ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు సుమన్ , కుట్టు మిషను శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఖార్డ్ సంస్థ వారిచే ఏర్పాటు చేసిన స్కిల్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పర్వత్ నగర్ మినీ ఫంక్షన్ లో మహిళల స్వయం ఉపాధి కొరకు * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * సహాయ సహకారాలతో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, ఖార్డ్ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపకులు *మల్లాది సుమన్ * అద్వ్యర్యంలో నిరుపేద మహిళలకు టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే సమాజంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా స్వచ్చంద సంస్థలు స్పందించి ఆదుకోవడంలో ఖార్డ్ సంస్థ మందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓ ప్రభాకర్, సిఓ ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, సంక్షేమ సంఘం అధ్యక్షులు జాహేద్ షరీఫ్ బాబా, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, అనుబంధ కమిటీ అధ్యక్షులు బద్రు నాయక్, జ్ఞానేశ్వర్, సంజీవరెడ్డి, టిఆర్ఎస్ రాజు, కళ్యాణ్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, విష్ణు, భాస్కర్ నాయక్, రాజయ్య, సుంకన్న, బ్రహ్మం, వెంకటమ్మ, రేవతి, నజ్మ, అమ్ములు, లక్ష్మి , సత్యవేణి, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page