బిఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు: భీం భరత్ సమక్షంలో చేరికలు సాక్షితశంకర్పల్లి: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయని…
శంకర్పల్లి మండల మరియు మున్సిపాలిటీలోబిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ధర్మన్న వెంకట్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్…
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19 లక్షల ఎకరాలకు…
వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక చక మార్పులు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలనుండి వైసీపీకి కీలకంగా వ్యవ్యహరించిన కీలక నేత భరత్ రెడ్డి టీడీపి లోకి వెళ్తున్నారని సమాచారం,…
జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ రాజీనామా. కేటీఆర్ తీరుపై గత కొంతకాలంగా బాబా తీవ్ర అసహనం. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో ప్రాణహాని ఉందని చెప్పిన అధిష్టానం పట్టించుకోలేదంటూ…
చేవెళ్ల ఎంపీపీ పార్టీ మార్పు?కారు దిగి కమలం గూటికి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డిబీఆర్ఎస్ విధి, విధానాలు నచ్చక బీజేపీలో చేరేందుకు ఆసక్తి వారం రోజుల్లో పార్టీ మారేందుకు రంగం సిద్ధంచేవెళ్ల రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద…
తెలుగుదేశం పార్టీ లో చేరనున్న కందుకూరు MLA మాగుంట మహీధర్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం లోకేష్ తో సమావేశం అయిన మాగుంట మహీధర్ రెడ్డి
సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.కాగా,…
మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు
రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. IPC 504 కింద కేసు నమోదు