గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.

SAKSHITHA NEWS

జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ రాజీనామా.

కేటీఆర్ తీరుపై గత కొంతకాలంగా బాబా తీవ్ర అసహనం.

ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో ప్రాణహాని ఉందని చెప్పిన అధిష్టానం పట్టించుకోలేదంటూ బాబా ఆవేదన .

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page