మేడే నీ ఘనంగా జరపాలి. సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపు. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత మే డే ని ఘనంగా జరపాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు…
గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని శుభమస్తు కళ్యాణమండపం నందు గురజాల నియోజకవర్గం పరిధిలోని క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల మండల పార్టీ…
చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పింది నేను కూడా ఆలోచన చేస్తున్నా గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను చీపురుపల్లి నాకు 150 కిమి దూరం.పైగా జిల్లా కూడా వేరు కాబట్టి…
ఈనెల 30వ తేదీన జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఓటు అనేది మన భవిష్యత్తును నిర్ణయించేదని.. మనం ఎన్నుకున్న నాయకుల ద్వారా మన పరిపాలన సుభిక్షంగా సాగేలా చూసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గత పది…
రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ముఖ్యమంత్రి పాలనసి.ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం అవర్…
జగ్గయ్యపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఎస్సై గా నూతనంగా నియమితులైన ఆర్.శ్రీనివాసరావు నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెరువు బజార్ పర్యటనలో ఉన్న ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఆయనకు…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో కాలనీ వాసులతో కలిసి పర్యటించి రూ.33 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . సాక్షిత : ఈ సందర్బంగా…
సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి ప్రశాంత్ నగర్,శ్రీనివాస కాలనీ నాగార్జున హోమ్స్, నందమూరి నగర్ కాలనీ లలో రూ.88.00 లక్షలు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీ…
ప్రకాశం జిల్లా…. పెద్ద దోర్నాలలోని స్థానిక మిర్చి యార్డు సమీపంలో పెద్ద దోర్నాల ఎస్సై, శ్రీనివాసరావు వాహనాల తనిఖీ చేపట్టారు, ఈ సందర్భంగాసరియైన వాహన పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు, ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్,…
ప్రకాశం జిల్లా పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు : దోర్నాల ఎస్సై యం. శ్రీనివాసరావు పెద్ద దోర్నాల…రేపటి ( సోమవారం ) నుంచి ఏప్రిల్ 18 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు…