అనాధశ్రయంలో ఘనంగా చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

Government Whip Balka Suman’s Birthday Celebration by Chennuru Legislators at the Orphanage కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధశ్రయంలో ఘనంగా చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని…

గుర్రం జాషువా జయంతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Joshua Jayanti celebrations participated Mr. Dr. Gopireddy Srinivasa Reddy గుర్రం జాషువా జయంతి వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సాక్షిత : జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక…

కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

Patancheru MLA Gudem Mahipal Reddy said that KCR’s decision is historic. సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకంఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిరామచంద్రపురం లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం రామచంద్రపురం తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి

Bhumana Karunakara Reddy was the legislator who met YS Jagan Mohan Reddy *తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , డిప్యూటీ మేయర్ భూమన…

సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక కార్పొరేటర్లు.

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ పట్టణంలోని వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా వినుకొండ to నరసరావుపేట కు ఏర్పాటు చేసిన ఎక్స్ ప్రెస్ బస్సు ను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి

ఎంపీ స్వగ్రామంలో పలు కార్యక్తమాలలో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు తిరుపతి పార్లమెంట్ పరిధి శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న…

You cannot copy content of this page