కీసర గ్రామంలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
జిల్లా పరిషత్ నిధులు రూ.7.50 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు.. ప్రహరీ గోడ నిర్మాణం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో స్మశానవాటిక ల అభివృద్ధికి…
నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….
ముప్పాళ్ళ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు రూ.5 లక్షల అంచనా వ్యయంతో డొంక రోడ్డు ఏర్పాటు పనులు .. గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామం నుండి…
అయోధ్యలోని రామ మందిర శంకుస్థాపన వేడుక సందర్భంగా ‘జై శ్రీరామ్’ ఆర్ట్ వర్క్ తో కళకళలాడిన అంబానీ నివాసం పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం..
చౌటుప్పల పట్టణ కేంద్రంలోనితంగడపల్లి 15వ వార్డులోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్డు నిర్మాణానికిమున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారుపనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి చెప్పడం జరిగినది.అనంతరం వార్డులో మొత్తం తిరిగారు. ఇంకా నిర్మించాల్సినటువంటి…
దుబ్బగూడెం లే అవుట్ కాలనీలో శ్రీ ప్రసన్నాoజనేయ స్వామి ఆలయ నిర్మాణా శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మన బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ * సాక్షిత * : బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ *కారుకూరు రాంచందర్ ఆదేశాల…
గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో కోటి 64లక్షల జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని
*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం…. గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా…
ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కృషితో సాకారం కానున్న షాదిఖానా.. జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డు శాంతినగర్ సమీపంలో రూ. 75 లక్షలతో నిర్మించే షాదిఖానా శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను…
పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన “వరికపూడిశెల” ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమంనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు
సామర్లకోట, కాకినాడ జిల్లా నుండి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇల్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమమును వర్చువల్ విధానంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా ,…