కార్మికవర్గ ఐక్యత,పోరాటలతోనే సోషలిస్టు వ్యవస్థను నిర్మించవచ్చు.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యం డి యూసుఫ్.
138 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్, షాపూర్ నగర్,జగతగిరిగుట్ట, ఐడిపిఎల్,గాంధీనగర్,గిరినగర్, అంజయ్య నగర్,మక్డుం నగర్ బీరప్పనగర్, శ్రీరంనాగర్, జీడిమెట్ల,కుత్బుల్లాపూర్ మునిసిపల్ కార్యాలయం, వివిధ కంపెనీల ముందు ఏర్పాటు చేసిన ఎర్రజండా…
హైదరాబాద్ :17 సంవత్సరాలుగా హోంగార్డు ఉద్యోగం చేస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, దురదృష్టకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని, తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను…
విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యే చిరుమర్తివిద్యార్ధులకి పుస్తకాల గది ప్రారంభం చిట్యాల సాక్షిత ప్రతినిధి విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర…
సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు పూర్తి చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. రాత్రి చింతబవి లో దాదాపు రూ.70…
Governor system should be abolished. గవర్నర్ వ్యవస్థను రద్దు చెయ్యాలి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. గవర్నర్ వ్యవస్థను రద్దు చెయ్యాలని కోరుతూ నేడు సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ మండలంలోని సీపీఐ కార్యకర్తలు రాజ్ భవన్…
Dharani system should be abolished in the state immediately రాష్ట్రంలో వెంటనే ధరణి వ్యవస్థను రద్దు చేయాలి..ప్రజా సమస్యలపై రఘునాథ పాలెం మండలం లో జరిగిన నిరసన కార్యక్రమంముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ సాక్షిత…