కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోంది: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్
కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాల్టీ మహిళ కమిటీని ఎన్నుకున్నారు. మున్సిపల్ మహిళా అధ్యక్షురాలిగా అమృత, ఉపాధ్యక్షురాలుగా పుష్ప,…
హైదరాబాద్:ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీతో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఉదయం భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే…
రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా జ్యోతి భీమ్ భరత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని గాంధీ భవన్ లో జిల్లా అధ్యక్షురాలు జయమ్మ చేతుల మీదుగా జ్యోతి భీమ్ భరత్ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం జ్యోతి…
వికారాబాద్లో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న మున్సిపాలిటీ మాజీ వైస్ చెర్మెన్ రమేష్ టౌన్ ప్రాసిడెంట్ సుధాకర రెడ్డి పాల్గొన్నారు
ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ,దూలపల్లి PACS ఛైర్మన్ గరిశే నరేందర్ ,కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్,డి.పోచంపల్లి మాజీ సర్పంచ్…
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్&డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ గారు నియంతృత్వ పాలనను తరిమికొట్టాలంటే ఐకమత్యంగా పోరాడాలని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు….
పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతు దరఖాస్తు సమర్పించిన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు కోరుతూ దరఖాస్తును గాంధీ భవన్ లో బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”పార్టీకి విధేయుడిగా,క్షేత్ర…
మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకే పూర్తి హక్కులను కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని…
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా నియమితులైన దీటి మల్లయ్య గంగపుత్ర రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ BR…
గాంధీ భవన్.. బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది బిజెపి, కేంద్రం చేతగాని తనానికి మణిపూర్ నిదర్శనం. చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారు కుకీ , మైతేలీ తేగల మధ్య అతిపత్య పోరు…