తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.…
శ్రీ శారదా పీఠం సందర్శన, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం జగన్. దాదాపు రెండు గంటలు శారదా పీఠంలో ఉండనున్న సీఎం జగన్…
ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.. సాలూరు వెళ్లనున్న నిర్మలా సీతారామన్
త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను డిసెంబర్ లోపు విశాఖకు మారతాను – సీఎం జగన్