కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో కి రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ వారి ఆధ్వర్యంలో 1,00,000 ఒక లక్ష చేప పిల్లలను చెరువులోకి వదిలిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ…
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు.. మీడియాతో మాట్లాడుతూ.. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. 12 వందల మంది…
సాక్షిత : మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే భూమన, టిటిడి జేఇఓ వీరబ్రహ్మం, ఎస్వీ విసి రాజారెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నగరంలో ప్రారంభించిన మాస్టర్ ప్లాన్…
The state minister participated in the release ceremony of Vipola Senani Veera Gunnamma movie విప్లవ సేనాని వీర గున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ,మత్స్యశాఖ మంత్రి డాక్టర్…
Blue revolution in Telangana is the government’s objective for the economic development of fishermen తెలంగాణలో నీలి విప్లవంమత్య్సకారుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం…
Blue revolution in Telangana తెలంగాణలో నీలి విప్లవంమత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంపటాన్చెరువు జిన్నారం మండలంలో పలు గ్రామాలకు చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సాక్షిత : తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్…